Home » meeting
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి
తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా.
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కు స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారత్ అధ్యక్షతను అత్యవసర భేటీ కానుంది.
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి మోదీ సర్కార్ పై పొలిటికల్ ఎటాక్ కి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు కో ఆర్డినేషన్ కమిటీ (జీఆర్ఎంబీ) సమావేశం జరుగనుంది. దీనికంటే ముందు పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయిచారు.
పార్లమెంట్ లో ప్రతిష్ఠంభణ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.