Home » meeting
ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. ఇప్పటికే మంత్రితో సినిమా రంగ దిగ్గజాలు భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారీ భద్రత నడుమ వైట్ హౌస్ కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలోని ఒవెల్ ఆఫీస్ లో బైడెన్ తో భేటీ అయ్యారు.
అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో భేటీ అయ్యారు. ఇరువురు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ నాలుగో రోజు హస్తినలో కేసీఆర్ టూర్ కొనసాగనుంది. ఇవాళ్టి పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
వైఎస్ విజయమ్మ సమావేశం నిర్వహించనుండడం.. ఈ సమావేశానికి ఆమె భర్త, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రులుగా పనిచేసిన వారికి, వైఎస్ఆర్ సన్నిహితులకు ఈ సమావేశానికి ఆహ్వానాలు..