హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నాంపల్లిలో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవిపై మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తంచేశారు. చిరంజీవి సెల్ఫీలు దిగటం ఆపితేనే ప్రసంగ�
నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంకు............
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ..‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. గతంలో రాజకీయ ప్రచారానికి, ఇంద్ర సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ.. చిరంజీవి ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు విడుదల చేయడం చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీతో చిరంజీవి కలిసి పని చేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తాను అంటే ఎవరినైనా స్వాగతించాల్సిందే అన్నారు సోమువీర్రాజు.
'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ... రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 154 ప్రాజెక్టును యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ �
చిరంజీవికి, నాగార్జునుకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రజారోగ్యం కోసం చిరంజీవి కోట్లాది రూపాయలను కాదనుకుంటే.. నాగార్జున మాత్రం డబ్బు కోసం బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నారని విమర్శించారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి ముఖ్యకారణం ఏడిద నాగేశ్వరరావు గారు. వారితో నా కున్న అనుబంధం సినిమాయేతర సంబంధం. వారికి నేను కుటుంబసభ్యుడిలా................
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఆగస్టు 31న హైదరాబాద్ లో..............