Home » Megastar
మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ ''సరిలేరు నీకెవ్వరు''. అనిల్ రావిపూడి డైరెక్టర్. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, జనవరి 5న ఎల్బీ
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి గూడెంకు రానున్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తాడేపల్లిగూడెంకు వచ్చి..హౌసింగ్ బోర్డులో �
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ. చిరుతో పాటు భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కుమార్తెతో కలిసి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ ఓటు వ
డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు కొర�