Home » Memantha Siddam Yatra
రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్..
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర మంగళవారంకు 16వ రోజుకు చేరుకుంది.