Home » Memorial
పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ త�
డిసెంబర్-8,2021న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్ట్రర్ కూలిపోయిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశపు తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్,
memorial for Bhopal gas tragedy victims భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్
గత ఏడాది ఫిబ్రవరి-14న కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన ఉగ్రవాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సీఆర్పీఎఫ్ జవాన్లు ఘన నివాళులర్�
ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే..నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే..దానికయ్యే వ్యయం తడిసిమోపేడవుతుంది. ఇలాగే..ముంబైలో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహంలో ఇదే జరిగింది. దాదాపుగా రూ. 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏ
ఔరంగబాద్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పై�
తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సందర్శించారు. అనంతరం కలాంకు నివాళులర్పించారు. అనంతరం కలాం మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెమోరి�