Home » MERGE
ఇప్పటివరకు భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. రాబోయే కాలంలో కొత్త ఖండం ఏర్పడనుంది. దాని పేరు ‘అమేసియా’. అయితే ఇది ఇప్పుడు కాదు.. 20 కోట్ల సంవత్సరాల తర్వాత జరుగనుంది. ఆ సమయానిక
భద్రాచలం, గోదావరి పరిధిలోని ఏపీకి చెందిన ఐదు విలీన గ్రామాల ప్రజలు తమ పంచాయతీల్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఉద్యమం సాగిస్తున్నారు. దీనికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు.
జిట్టా బాలకృష్ణా రెడ్డి సారధ్యంలోని యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది.
250మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేది. 50మిలియన్ సంవత్సరాల తర్వాత భూభాగం చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడ్డాయి.
రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాజస్థాన్ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. అయిత�
అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో
రాజధాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ-జనసేన నేతలు ప్రకటించారు. రాజధాని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.
ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు