MERGE

    దేవుడికే తెలియాలి అంటూ కేసీఆర్ అన్న కాసేపటికే : ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ కీలక జీవో

    October 24, 2019 / 03:34 PM IST

    ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్

    జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

    September 7, 2019 / 12:48 PM IST

    APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయా

    కేంద్రం సంచలన నిర్ణయం : దేశంలోని బ్యాంకులన్నీ విలీనం

    August 30, 2019 / 11:30 AM IST

    250 కోట్లకు మించి తీసుకున్న రుణాలను మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతామారన్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-30,2019)ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ 8.65 లక్ష�

    మరో 3 బ్యాంకుల విలీనానికి రంగం సిధ్ధం

    April 30, 2019 / 02:21 PM IST

    ఢిల్లీ : దేశంలో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్చలు  జరుపుతోంది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు,యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా లను విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనం దిశగా ప్రభుత్�

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం : సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

    April 12, 2019 / 10:58 AM IST

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�

    నేడే విలీనం: ఇకపై ఆ బ్యాంకులు కనిపించవు

    April 1, 2019 / 01:39 AM IST

    దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా నేటి(01 ఏప్రిల్ 2019) నుంచి అవతరించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా సిద్దమైంది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన విజయబ్యాంక్‌, దేనా బ్యాంక్‌లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నాయి. ఇకపై విజయా బ్యాంక్‌, దేనా �

    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం : జగన్ 

    March 30, 2019 / 03:52 PM IST

    అనంతపురం : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నవరత్నా�

    బీహార్ మహాకూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

    March 22, 2019 / 03:54 PM IST

    బీహార్ మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది.శుక్రవారం(మార్చి-20,2019) ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన చేశారు.రాష్ట్రంలోని మొత్తం 40లోక్ సభ నియోజకవర్గాల్లో ఆర్జేడీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 9స్థానాల్లో,ఆర్ఎల్ఎస్ పీ 5స్థ

    రాసిపెట్టుకోండి…2025 తర్వాత భారత్ లో పాక్ విలీనం!

    March 17, 2019 / 11:39 AM IST

    RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్‌…​ భారత్‌ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్‌ యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ రూపొం�

10TV Telugu News