MESSAGE

    మీసం మెలెయ్యడం కంటే ముఖానికి మాస్క్ ధరించడమే వీరత్వం..

    July 16, 2020 / 12:36 PM IST

    ‘మీసం మెలెయ్యటం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం’.. అంటూ మరో వీడియోను కూడా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరో కార్తికేయ నటించాడు. ‘కరోనా కట్టడికి మాస్క్ తప్పన�

    చిరు సందేశం: చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించండి..

    July 16, 2020 / 12:18 PM IST

    ‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్‌ ధరించడం ఎంతో అవసరం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చే

    ఫ్యాన్స్ కోసం ప్రాణం పోతున్నా చివరి మెసేజ్

    July 13, 2020 / 08:16 PM IST

    యాక్టర్-సింగర్ దివ్య చౌస్కీ ఆదివారం తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్ తో పోరాడిన ఆమె 28ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈ యాక్టర్ తొలి సినిమా 2016లో హాయ్ అప్నా దిల్ తో ఆవారాకు డైరక్షన్ చేసిన మంజోయ్ ముఖర్జీ భోపాల్ లో చనిపోయిందని తెలిపి సంతాపం

    India ఉద్యోగులకు TikTok సీఈఓ స్పెషల్ మెసేజ్

    July 1, 2020 / 04:57 PM IST

    టిక్ టాక్ సీఈఓ ఇండియాలో పని చేస్తున్న తమ ఉద్యోగులకు లెటర్ రాశారు. ఇండియా ప్రభుత్వం తొలగించిన 59యాప్ లలో చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ఒకటి. అత్యధికమైన ఎకానమీ తెచ్చిపెడుతున్న యాప్‌కు జూన్ 15 తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. గల్వాన్ లోయలో అమర�

    ఆరోగ్యసేతు యాప్‌ని యూజ్ చేయండి.. సేఫ్‌గా ఉండండి..

    June 30, 2020 / 01:18 PM IST

    ఇప్పటికే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. దానితో ప్రజలు ఎక్కడికక్కడ మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై �

    మోడీ మాటకు ముందే: జాతిని ఉద్దేశించి సోనియా గాంధీ సందేశం

    April 14, 2020 / 03:43 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో లాక్ డౌన్ సడలింపు.. లాక్ డౌన్ పొడగింపు విషయాల్లో కీలక ప్రకటన చెయ్యబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందుగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గ

    మోడీ ఆసక్తికర ట్వీట్ : వీడియో సందేశంలో ఏం చెబుతారు ? సర్వత్రా ఉత్కంఠ

    April 2, 2020 / 01:54 PM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలక

    ఇలాంటిరోజు వస్తుందని ఊహించలేదు.. కంటతడి పెట్టిన కమెడియన్..

    March 29, 2020 / 01:41 PM IST

    కరోనా ఎఫెక్ట్ : కన్నీటితో ప్రజలను వేడుకున్న ప్రముఖ హాస్యనటుడు వడివేలు..

    వాట్సాప్‌లో బ్లూ‌టిక్ ఆఫ్ చేసినా, మెసేజ్ చూశారా లేదో ఇలా తెలుసుకోవచ్చు

    February 25, 2020 / 11:24 AM IST

    ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ 2014లో బ్లూ టిక్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇతరులకు పంపిన వాట్సాప్‌ మెసేజ్ ను వారు చదివారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. మెసేజ్ పంపినప్పుడు మీకు సింగిల్ టిక్ మార్క్ కనిపిస్తే అది విజయవంతంగా పంపినట�

    అమితాబ్ తో గొడవ…ఇన్నేళ్ల తర్వాత అమర్ సింగ్ పశ్చాత్తాపం

    February 18, 2020 / 11:12 AM IST

    బిగ్ బీ అమితాబ్ బచ్చన్,ఆయన కుటుంబం పట్ల తాను చేసిన ఓవరాక్షన్ కు పశ్చాత్తాపపడుతున్నానని సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం(ఫిబ్రవరి-18,2020)ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు మా నాన్న గారి వర్థంతి. అమితాబ్ బచ్చన్ గారి నుంచి �

10TV Telugu News