Metro rail

    హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల పరుగులు

    September 2, 2020 / 08:12 AM IST

    హైదరాబాద్ మహా నగరంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 21వ తేదీనుంచి పెళ్ళిళ్లు… అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‌ల

    హైదరాబాద్‌లో త్వరలో మెట్రో సర్వీసులు రెడీ…. మరి సిటీ బస్సులు?

    September 2, 2020 / 07:26 AM IST

    దేశంలో అన్ లాక్4 ప్రక్రియ మొదలైన తర్వాత సెప్టెంబర్ 1వ తేదీనుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు ఇవ్వటంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి.  కొద్ది రోజల్లో మెట్రో రైలు సేవలు, ప్యాసింజర్ రైలు సేవలుకూడా ప్రారంభం కానున్నాయి. కానీ హైదరాబాద్ సిటీల

    2024 నాటికల్లా విశాఖ మెట్రో, రూ.16వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్

    July 29, 2020 / 10:32 AM IST

    విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీయనుంది. ఇందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్‌మెట్రో, ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మె�

    దుబాయ్ లో రెండు వారాలు లాక్ డౌన్

    April 5, 2020 / 03:55 AM IST

    గల్ఫ్ దేశాలు కరోనాపై  పోరాటాన్ని ఉధృతం చేశాయి. దుబాయ్ లో శనివారం, ఏప్రిల్ 4వ తేదీ, రాత్రి నుంచి  రెండు వారాలపాటు  లాక్ డౌన్  విధించారు. ఎర్ర సముద్ర తీరమైన జెడ్డాలోని కొన్ని ప్రాంతాలను సౌదీ అరేబియా ఇప్పటికే మూసి వేసింది.  మార్చి26 నుంచి  �

    కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో బంద్ అయ్యేవి, బంద్ కానివి ఇవే

    March 14, 2020 / 04:33 PM IST

    తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ

    మెట్రో‌రైలులో ఆన్‌లైన్ టికెట్లు: కరోనా భయం వద్దు

    March 6, 2020 / 12:05 AM IST

    మెట్రో రైలు ప్రయాణికుల  సౌలభ్యం కోసం ఆన్ లైన్ టికెట్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రవేశ పెట్టారు. పేటియం భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌ ఆండ్‌ టీ మెట్రో  రైల్‌ హైదరాబాద్‌ ఎం�

    విశాఖలో మెట్రో రైల్..జగన్ సర్కార్ కీలక నిర్ణయం

    March 4, 2020 / 03:56 PM IST

    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

    ప్రయాణికులు ఆందోళన చెందవద్దు..కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం : మెట్రో రైలు ఎండీ

    March 3, 2020 / 10:34 PM IST

    హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రకటనల ద్వారా కరోనాపై ప్రయ

    రాయదుర్గం, లక్డీకపూల్ నుంచి ఎయిర్ పోర్టుకే మెట్రో సర్వీసులు

    February 25, 2020 / 03:41 PM IST

    హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సిధ్ధం అయ్యాయని అన్నారు. రెండో దశలో  రాయదుర్గం నుంచి  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ

    తిరుపతి-తిరుమల మోనో రైలు : ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో

    February 25, 2020 / 09:27 AM IST

    తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �

10TV Telugu News