Home » Metro
హైదరాబాద్ మెట్రో రైల్ డిపార్ట్మెంట్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. మెట్రో స్టేషన్లలో ఛాయ్ తాగి.. అనుభూతిని కూడా పొందండి అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు
దేశంలో పెట్రోల్ లభించే మెట్రో పాలిటన్ నగరాల్లో అత్యంత ఖరీదైన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది.
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి మౌనిక చనిపోయిన ఘటనలో నష్టపరిహారం అంశం కొలిక్కి వచ్చింది. నష్టపరిహారం గురించి ఎల్ అండ్ టీ, మెట్రో రైలు
హైదరాబాద్లోని ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు సునాయాసంగా చేరుస్తున్న మెట్రో సర్వీస్లో మరో మార్పు రానుంది. నగరంలో తొలిసారి అండర్ గ్రౌండ్ మెట్రోను అమలులోకి తీసుకురానున్నారు. సిటీ మొత్తం ఇప్పటివరకూ జరిగిన మెట్రో రైల�
ఉచిత హామీలిచ్చిన సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న ప్రతిపాదనలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఉచిత పథకాలకు ప్రజాధనం వృధా చేయొద్దని హితవు పలికింది. గత సంవత్సరం ఢిల్లీ మెట్రో రూ. 100 కోట్ల నష్ట
రైలు సర్వీస్, ఎంఎంటీస్ ట్రైన్ల కిందపడి చేసుకుంటున్న ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ను అధిగమించాలనే ఆలోచనతో వచ్చిన మెట్రో ట్రైన్లు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు వేదికలుగా మారాయి. కొద్ది రోజులుగా ఓ వ్యక్తి మెట్రో రైలు కిందపడి ఆత్మహ�
మెట్రో రైలు ఎక్కడానికి ఏర్పాటు చేసిన స్టేషన్లను ఎవరు ఉపయోగిస్తారు ? రైలు ఎక్కడానికి వెళ్లే వారు ఉపయోగించుకుంటారు అని అంటారు కదా. సాధారణ ప్రజలు ఎందుకు ఉపయోగించుకోరు. అటు వైపు నుండి ఇటు వైపు వెళ్లడానికి ఉపయోగించుకొనేలా అధికారులు చర్యలు తీసు�
మాదాపూర్ మెట్రో రైలు స్టేషన్ ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ స్టేషన్ ఇక ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి మెట్రో రైలు ఆగుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణా
హైదరాబాద్: మెట్రో ఎక్కాలంటే టికెట్.. రైలు ఎక్కాలంటే మరో టికెట్.. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ లు.. ఇలా దేనిలో ప్రయాణించాలన్నా వేర్వేరుగా డబ్బు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి �
ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న హైటెక్ సిటీకి మెట్రో త్వరలోనే పరుగులు తీయనుంది. అమీర్ పేట – హైటెక్ సిటీకి మార్చి మూడో వారంలో మెట్రో రైలు వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వే స్టేఫీ అధికారుల బృందం భద