Home » Metro
ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
హైదరాబాద్ : నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లు సన్నద్ధం చేసే అంశంపై ప్రగతి భవన్లో సమీక్షా నిర్వహించిన కేస�
హైదరాబాద్ : జంట నగరాల్లో ప్రజా రవాణ వ్యవస్థలన్నింటికీ కలిపి కామన్ ట్రావెల్ కార్డ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్లలో ప్రయాణానికి ఒకే కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు �
హైదరాబాద్ : ట్రాఫిక్ నరకం కొనసాగుతోంది. తమకు ఈ బాధ ఎప్పుడు తీరుతుందా ? అని నగర వాసులు ప్రశ్నించుకుంటున్నారు. జీవితంలో సగం ట్రాఫిక్ జామ్లోనే గడిచిపోతోంది. 90 శాతం ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు వీడడం లేదు. కిలో మీటర్ల పొడవుతా రద్దీ ఏ�
మెట్రో రైలు నిర్మాణం కోసం డీపీఆర్ పంపలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి. 2015 జూన్ 29న కేంద్రానికి డీపీఆర్ పంపామని గుర్తు చేశారాయన. కేంద్రం ఆమోదించాకే అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చె�