Home » MGM Hospital
తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.
వరంగల్ MGM ఆసుపత్రిలో నిలిచిన విద్యుత్ సరఫరా
నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెల�
రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.
కిడ్నీ సమస్యతో శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసియూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి.
వరంగల్ MGM ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ని బలి చేయడం ఘోరమని తెలంగాణా ప్రభుత్వ డాక్టర్ల సంఘం...
కరోనా కట్టడికి లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి లాక్డౌన్ అమలు చేస్తున్నామని.. అనవసరంగా రోడ్లపైకి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వరంగల్ లో పర్యటించనున్నారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వరంగల్ పర్యటనకు బయల్దేరనున్నారు.
వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులకు సరిగ్గా కోవిడ్ వైద్యం అందకపోవడంతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నారు.
వరంగల్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ మరణ మృదంగం మోగిస్తోంది.