Home » MGM Hospital
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస�
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎం�
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ
వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనికి కరోనా లక�
హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�
హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు
హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్గా నమోదైంద