Home » MI Emirates
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నమెంట్లో (ILT 20) ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ముంబై ఇండియన్స్ యజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. మహేల జయవర్ధనే, జహీర్ ఖాన్కు కొత్త బాధ్యతలు అప్పగించింది.