Home » MI
జియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్మీ ని ఇండియాలో విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ తెస్తోంది. త్వరలోనే స్మార్ట్ టీవీ మోడల్స్ను లాంచ్ చేయనున్నట్టు జియోమీ ప్రకటిం
PBKS vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో 17వ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్తో పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటివరకు, ఈ సీజన్లో ముంబై నాలుగు మ్యాచ్లు ఆడగా.. రెండు విజయాలు మాత్రమే అందుకుంది. పంజాబ్ కింగ్స్ మరియు మ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ది ప్రత్యేక స్థానం. ఐదు సార్లు ట్రోఫీ గెలుచుకున్న ఈ జట్టు..
ఐపీఎల్ 2021 వేలంలో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లపై దృష్టిసారించాయి. కొన్ని జట్లలో పాత ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపించాయి. ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల ఎక్కువ ధర పలికి అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మోరిస్ ను అధిక ధర
Playoff: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దుబాయ్ వేదికగా 127పరుగుల టార్గెట్ను చేధించింది. ఫలితంగా టాప్ 3లో ఉన్న జట్లన్నీ ప్లేఆఫ్కు కన్ఫామ్ అయ్యాయి. ముంబైతో జరిగే మ్యాచ్లో గెలిస్తే వార్నర్ జట్టు టేబుల్ లో టాప్ కు చేరుకుంటుంది. లీగ్ దశలో
[svt-event title=”చెన్నై ఫ్లాప్ షో.. ముంబై 10వికెట్ల తేడాతో ఓటమి” date=”23/10/2020,10:23PM” class=”svt-cd-green” ] ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్లాప్ షో కొనసాగుతుంది. ముంబైతో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 10వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. [/svt-event] [svt-event title=”పరువు కాపాడిన
MI vs KXIP IPL 2020: ఐపీఎల్ 36 వ మ్యాచ్లో పొలార్డ్ పంజాబ్పై చిన్న తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వచ్చి 12బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు సాయంతో 34పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో అతను కొట్టిన అద్భుతమైన నాలుగు సిక్సర్లు సురేష్ రైనా, �
రెండు మ్యాచ్లు మూడు సూపర్ ఓవర్లు ఆదివారం అసలైన మజా అందించాయి ఐపీఎల్ 2020లో 35వ మ్యాచ్.. 36వ మ్యాచ్.. ఐపిఎల్ 2020లో మాత్రమే కాదు, టీ20 క్రికెట్ చరిత్రలో రెండు సూపర్ ఓవర్లు చూసిన చరిత్ర లేదు.. తొలిసారి ఐపీఎల్ 2020లో రెండు సూపర్ ఓవర్లు క్రికెట్ అభిమానులను క�
IPL 2020: ఐపీఎల్లో మరో రసవత్తర పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) తలపడనుంది. 3 మ్యాచ్లు, ఓ విక్టరీ, సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో.. ఊహించని పరాజయం. ఈ సీజన్లో ముంబై, పంజాబ్ జట్ల పరిస్థితి �
ఐపీఎల్ 2020 10 వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ను ఓడించింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 టార్గెట్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఆదిలోనే కీలకమైన వికెట్లు