Home » MI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�
IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్కు జట్టు
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�
ఐపీఎల్లో మరో రసవత్తర పోరు జరగనుంది. టాస్ ఓడిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి 195పరుగులు చేయగలిగింది. 10ఓవర్ల స్కోరును బట్టి చూస్తే 200కి మించి నమోదు చేస్తుందని భావించారు. క్వింటాన్ డికాక్ స్వల్ప స్కోరుతోనే వెనుదిరిగినప్ప
ఐపీఎల్ లో మరో ఉత్కంఠ పోరు సమయం ఆసన్నమైంది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓ వైపు 2013 నుంచి ఓపెనింగ్ మ్యాచ్లు ఏడింటిలో ఆరు మ్యాచ్ లు గెలిచిన కోల్కతా.. మరోవైపు ఈ ఏడాది అబుదాబి వేదికగా షేక్ జయాద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్కత�
ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు వేలాది మంది వైద్యులతో సహా పలువురు ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కూడా కరోనా కారణంగానే ఏప్రిల్ నుంచి వాయిదా పడి సె�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నాల్గవ మ్యాచ్లో, రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ(22 సెప్టెంబర్ 2020) పోరాటం జరగబోతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ను ఓడించి ధోని జట్టు తమ ప్రయాణానికి గొప్ప ఆరంభం
పోరాటతత్వమే మనిషిని నిలబెడుతుంది. ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్తుంది. క్రికెట్లో కూడా అంతే.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా టైమ్ వచ్చినప్పుడు ప్రదర్శిస్తేనే హీరో అవుతారు. జట్టు ఇక్కట్లో పడ్డప్పుడు పోరాడి గెలిపించేందుకు ఒకడు ఉండాలి.. ఆ ఒక్కడే ఇప్ప
IPL 2020: ఐపీఎల్ 2020లో ప్రతి రోజు మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. హోరాహోరీ పోరులో చివరివరకు గెలుపు ఎవరిదో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపిఎల్ 2020 మూడో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ద�
ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. దేవదత్ పడ్డికల్, ఎబి డివిలియర్స్ అర్ధ సెంచరీలు చేయడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు �