Home » Microsoft CEO
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు ఉండే క్రేజే వేరు.
Satya Nadella on IND vs NZ Semi final : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం నెలకొంది. సత్యా నాదెళ్ల 26 ఏళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతిచెందారు.
ఇండియాకు చెందిన ఆన్ లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఫాం అయిన గ్రో సంస్థలోకి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అడుగుపెట్టారు. ఈ మేరకు Groww ఫౌండర్ లలిత్ కేశ్రే ట్విట్టర్ లో...
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సత్య నాదేళ్ల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వలసదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే గ్లోబల్ టెక్ పరిశ్రమకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. వలసదారులను ఆకర్షించడంలో విఫలమైతే దేశాల్లో ప్రపంచ సాం�
ఫోర్బ్స్ జాబితాలో మరోసారి తెలుగు వెలుగులు కనిపించాయి. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కన్నుమూశారు. పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో గ్రామీణాభి