-
Home » Middle East War
Middle East War
ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ..!
దెబ్బతిన్న ఎఫ్35 యుద్ధం విమానం నుంచి ఎజెక్ట్ బటన్ నొక్కి యూఎస్ పైలట్ బయటపడినట్లు ఐఆర్ జీసీ ప్రకటించింది. నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికా పైలట్ ను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ దీన్ని ఇంకా ధృవీకరించలేదు.
యుద్ధం ఎఫెక్ట్.. మందుల ధరలు పెరుగుతున్నాయ్..! ఏ ఔషధం రేటు ఎంత పెరిగిందంటే?
Medicine Prices Rise : కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంటాయి. ఆ సమయంలో 5శాతం నుంచి 10శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో 90శాతం వరకు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
పండుగ చేసుకోండి.. పెట్రోల్, డీజిల్ దెబ్బతో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆరోజు నుంచే ఆరంభం..
వియాత్నాం ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. కంపెనీలు కూడా రిమోట్ వర్క్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
ఉక్కుపాదం మోపాలి.. ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు..
ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలపై పెట్రో భారం లేకుండా చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు.. ఆందోళనలో వాహనదారులు.. ఎందుకిలా
పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 100 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే
మోదీ, ట్రంప్ మధ్య చర్చలను అమెరికా రాయబారి ధృవీకరించారు.
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ..!
ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుంది: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. జనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా?
గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు ఉన్నారని, వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని చెప్పారు.
నిమిషాల్లోనే 1430 మిస్సైళ్ల వర్షం.. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు
ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.