migrants

    ఊరికెళ్తుంటే ఊహించని ప్రమాదం….14మంది వలసకూలీలు మృతి

    May 14, 2020 / 05:04 AM IST

    కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు

    శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు

    May 11, 2020 / 08:42 AM IST

    కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చే�

    5 రోజులు సడలింపు ఇవ్వండి : కేంద్రాన్ని కోరిన అశోక్ గెహ్లాట్

    April 21, 2020 / 03:23 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్�

    లాక్ డౌన్ కష్టాలు 2.0 : వలస కూలీలపై విరిగిన లాఠీ

    April 14, 2020 / 01:13 PM IST

    ‘కూటీ కోసం..కూలీ కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..ఎంత కష్టం’…ఇది సినిమాలో పాట.  కానీ అచ్చం ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొంది. దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌ�

    లాక్ డౌన్ పై ఓవైసీ ట్వీట్ : పొడిగిస్తే..ముందు ఇవి చేయ్యండి

    April 11, 2020 / 07:23 AM IST

    భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందా ? ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో విధించిన గడువు ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్క

    కరోనా అనుమానంతో వలస కూలీలపై స్ప్రే చేసే కెమికల్స్ ఏంటి? అవి సురక్షితమేనా?

    March 31, 2020 / 10:22 AM IST

    కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన

    మీ ఇంటి అద్దె మేం కడతాం…ఊర్లకు పోవద్దు : వలస కార్మికులకు కేజ్రీవాల్ హామీ

    March 29, 2020 / 02:46 PM IST

    వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�

    దేశంలో ఆహార అల్లర్లు జరగొచ్చు, ప్రభుత్వానికి మాజీ ఆర్థికవేత్త హెచ్చరిక

    March 28, 2020 / 04:07 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి

    విషాదం : మధ్యదరా సముద్రంలో పడవల మునక

    January 21, 2019 / 02:34 AM IST

    ఢిల్లీ : మధ్యదరా సముద్రంలో మూడు పడవలు మునిగిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 170 మంది గల్లంతయ్యారని మైగ్రేషన్ అధికారులు పేర్కొంటున్నారు. లిబియా సరిహద్దుల్లో మధ్యదరా సముద్రంలో పడవలు మునిగిపోవడంతో 117 మంది గల్లంతయ్యారని ఇటలీ నావికదళం

10TV Telugu News