-
Home » migrants
migrants
పడవ బోల్తా.. 42 మంది జలసమాధి..! లిబియాలో పెను విషాదం..
ఈ సంవత్సరం మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన వలసదారుల సంఖ్య ఇప్పటికే 1,000 దాటిందని IOM తెలిపింది.
భారతీయులకు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ట్రంప్ ఆలోచనలు, నిర్ణయాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి?
మొదటి దఫా పాలనతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులపై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈసారి ఆయన ఏం చేయబోతున్నారు?
Boat Capsizes : కేప్ వెర్డే వద్ద సముద్రంలో బోల్తా పడిన పడవ…63మంది మృతి
కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ బోల్తా పడడంతో 63 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 38మంది శరణార్ధులు, వలసదారులను రక్షించారు. కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ మునిగి 63 మంది మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
Bus Accident: లోయలో పడిన వలసదారులతో వెళ్తున్న బస్సు.. 39మంది మృతి
అమెరికాలోని పశ్చిమ పనామాలో వలసదారుతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 39మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Syria Boat Capsize : తీవ్ర విషాదం.. సముద్రంలో పడవ మునిగి 77మంది దుర్మరణం
వాళ్లంతా వలసదారులు. బతుకుదెరువు కోసం సొంతూరు వదిలి వలస వెళ్తున్నారు. కానీ, గమ్యం చేరే లోపే ఘోరం జరిగిపోయింది. వారు జల సమాధి అయ్యారు.
Finland : వలసదారులకు ఫిన్లాండ్ ఆహ్వానం
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుపొందిన ఫిన్లాండ్..ప్రపంచ దేశాల నుంచి వలసలకు ఆహ్వానం పలుకుతోంది.
India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!
పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.
ఫుట్పాత్పైకి దూసుకెళ్లిన ట్రక్కు: నిద్రిస్తున్న 14మంది వలసకూలీలు మృతి
Gujarat:గుజరాత్లోని కొసంబా జిల్లా సూరత్కు దగ్గరగా పలోద్ గ్రామంలోని కిమ్ రోడ్లో ట్రక్కు అదుపుతప్పి ఫుట్పాత్పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లగా ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. వారిని సూరత్లోని ఆసుపత్రికి తరలించా�
మాకు సాయం చేయండి ప్లీజ్.. బోస్నియాలో గడ్డుకట్టే చలిలో నిరాశ్రయుల ఇక్కట్లు..!
Migrants exposed to freezing Bosnia winter : వాయువ్య బోస్నియన్ పట్టణం బిహాక్ చుట్టుపక్కల నిరాశ్రాయులైన వందలాది మంది వలసదారులు ఆశ్రయం పొందుతున్నారు. మంచు గడ్డకట్టే వాతావరణంలో గజగజ వణికిపోతున్నారు. ఎలాగైనా ఈయూ మెంబర్ క్రొయేషియా సరిహద్దుకు చేరుకునేందుకు ప్రయత్నిస్త�
కొత్త కారు కొన్నప్పుడు కూడా ఇంత ఆనందంగా లేను: సోనూ సూద్
లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికులకు మరియు నిస్సహాయ ప్రజలకు మెస్సీయగా మారిపోయాడు. అనేక రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి ఇళ్లకు తిరిగి తీసుకుని రావడానికి సహాయం చేశాడు. అదే సమయంలో, సోనూ సోషల్ మీడియాలో ప్రజలత