Home » Minister
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
తెలంగాణలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నక్సలైట్ కమాండెంట్గా అటవీ బాట నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎంపికై, ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. చిన్న వయసులోనే సాయుధ పోరాటంలోకి దిగిన అనసూయ సీతక్కగా పేరొందారు....
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
Odisha: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో భారతదేశపు ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్ తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ(RVSF)ని టాటా మోటర్స్ ప్రారంభించింది. ‘Re.Wi.Re – రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ అని పేరు పెట్టబడిన ఈ అధునాతన కేంద్రాన్�
ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య అనుచితమైన సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ (WP) సోమవారం ఆన్లైన్లో ఒక వీడియోను విడుదల చేసింది. మంత్రి చెంగ్, 2015 నుంచి పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆమె తన ఫ�
చంద్రబాబుకు మతి భ్రమించినది.ఆయన చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది.కుప్పం, టెక్కలిలో ఇంటింటికి తిరుగుదాం. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ది జరిగిందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్ప�
ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు