Home » minister botsa
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నరోడ్లు, మౌలిక వసతుల మీద గత 3 రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కరెంట్ లేదని, తాను రెండు రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే.... అని ఏపీ విద్యాశా�
వ్యవస్థలకు అనుగుణంగా నడుచుకోవాలన్న మంత్రి..!
ఉద్యోగుల్ని బూచీగా చూపించాల్సిన అవసరం మాకు లేదన్న మంత్రి బొత్స.. ప్రభుత్వాన్ని దుర్భాషలాడిన వారిపై పర్యవసానాలు తప్పకుండా ఉంటాయంటూ హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఏపీ మంత్రి బోత్స నారాయణ గరం గరంగా ఉన్నారు. ఆయపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు చెప్పినట్లు వినాలా అంటూ ప్రశ్నించారు. మీ మాటైమైనా శాసనమా ? లేక వేదమా అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించ�
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు.
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.