Home » minister botsa satyanarayana
మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు.
హై కోర్ట్ తీర్పుపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..కోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఏమి కాదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఏపీలో సంపూర్ణ గృహహక్కు పథకం (వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్-ఓటీఎస్) వివాదాస్పదమైంది. లబ్దిదారులను అధికారులు బలవంతం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వాన్ని..
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్ధేశ్యమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 15న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.
ఏ క్షణమైనా పరిపాలన రాజధాని తరలించే అవకాశం ఉందని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.
గవర్నర్ కు తాను రాసిన లేఖలు, గవర్నర్ ప్రత్యుత్తరాలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఏపీ మంత్రులు
Visakhapatnam administrative capital from Ugadi : తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ…పరిపాలనా రాజధానిగా ఉండనుంది. ఉగాది నుంచి విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చట్ట పరంగా ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందన్నారు. �