Home » minister botsa satyanarayana
ఓపీఎఫ్ సాధ్యం కాదని ముందే చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓపీఎఫ్ తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. దానికన్నా మంచి స్కీమ్ కోసం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఫేస్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు సఫలం అయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ప్రధానంగా ఫేస్ యాప్ పైనే చర్చ జరిగింది.
ఏం చేస్తున్నారు టీచర్లు .. తీసేయండి .. బొత్స ఆగ్రహం
ఫలితాలు గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
టు మెన్ కమిటీ భూమి విలువ రూ.197 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. డబ్బులు కట్టాలని ఎన్సీసీ సంస్థకు చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. (Botsa On Three Capitals)
పన్నులు కట్టకపోతే వడ్దీ వ్యాపారుల తరహాలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం...
పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు చేస్తాం అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ కు మంత్రి బొత్స కౌంటర్
జనసేన ఆవిర్భావ సభలో వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధానపరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు