Home » minister errabelli dayakar rao
నాడు ఎడారిలాగా ఉన్న తెలంగాణ నేడు పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అంత బూటకం అన్నారు.
ఓటమి ఎరుగని నేత మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించాలని స్కెచ్ వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ వర్క్వుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
సిఫార్స్ లేఖలపై ఆరా తీయగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ మంత్రి ఎర్రబెల్లి పేరుతో సిఫార్స్ లేఖలు తయారు చేసినట్లు తేలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను
మేడారపు సుధాకర్ చూపిన అభిమానానికి సంతోషం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు.
ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
గాంధీజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానం ఉంది అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని చంపింది ఎవరు అంటూ ప్రశ్నించిన ఎర్రబెల్లి బాపూజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానంగా ఉంది అ�
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విమర్శలు చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్భవన్లో ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా? అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తమిళ�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ యాత్రలో 500 మంది గూండాలు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్-బీజేపీ పరస్పర ఘర్షణలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎ
పార్టీ మారాలని నిర్ణయించుకున్న టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లిని పార్టీ మారొద్దు అంటూ గులాబీ నేతల బుజ్జగిస్తున్నారు.ఎమ్మెల్సీ సారయ్య..మెట్టు శ్రీనివాస్ లు ఎర్రబెల్లి ఇంటికెళ్లారు. ఆయనకు నచ్చచెప్పారు. కానీ కార్యకర్తల అభీష్టమ మేరకు ఈ నిర్ణయం తీసు�
హెల్త్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతున్నామని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.