-
Home » minister jagadish reddy
minister jagadish reddy
కాంగ్రెస్ రద్దుల పార్టీ .. అందుకే రైతుబంధు నిలిపివేయాలని ఫిర్యాదు : మంత్రి జగదీష్ రెడ్డి
కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ చేసే కుట్రలకు ప్రజలు బుద్దిచెప్పాలని మంత్రి జగదీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుందని అన్నారు.
Jagadish Reddy : 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంట్ కోతలు : మంత్రి జగదీష్ రెడ్డి
మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆయన చెప్పిన వారే ముఖ్యమంత్రి అయిన ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లోని అనేక నగరాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని తెలిపారు.
Minister Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్.. మనది అగ్రికల్చర్ ..
డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని చెబుతున్న బీజేపీ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తెలంగాణలో లాంటి పథకాలు ఉన్నాయా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
Minister Jagadish Reddy : ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు : మంత్రి జగదీష్ రెడ్డి
విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ని 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్ సీ నిర్ణయంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు.
Minister Jagadish Reddy: రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడు
Minister Jagadish Reddy: రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడు
Boora Narsaiah Goud : టీఆర్ఎస్లో మునుగోడు కాక.. నన్ను తొక్కేస్తున్నారు అంటూ మంత్రిపై బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్
మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.
Minister Jagadish Reddy fired Bandi Sanjay : ‘గల్లీ లీడర్ను తీసుకొచ్చి అధ్యక్షున్ని చేశారు’..బండి సంజయ్పై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని అన్నారు. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Telangana:‘గవర్నర్ గవర్నర్ లాగానే వ్యవహరిస్తే గౌరవిస్తాం..లేదంటే పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు’:మంత్రి జగదీష్ రెడ్డి
‘గవర్నర్ గవర్నర్ లాగానే వ్యవహరిస్తే గౌరవిస్తాం..లేదంటే పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Jagadish Reddy: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సూర్యపేట అభివృద్ధి చెందింది: మంత్రి జగదీష్ రెడ్డి
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు.
Jagadish Reddy : తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా
డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.