Home » minister jagadish reddy
పోడు సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. పోడు రగడకు చెక్ పెట్టేలా తొలి అడుగు పడనుంది.
భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే...రాష్ట్రంలో ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాటీలో ఈరోజు నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదస్పద వాతావరణం ఏర్పడింది.
శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని... జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొ�
నల్గొండ : ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అపోహలను నమ్మొద్దని విద్యార్థులను మంత్రి కోరారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన�