Home » Minister Kishan Reddy
సినీపరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకున్న జయసుధ రాజకీయాల్లోనూ రాణించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా బరిలోనిలిచి ఆమె విజయం సాధించారు.
బండి సంజయ్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో బీజేపీలోని పలు వర్గాల నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసిన సంజయ్ ను మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో తొలగించడం పట్ల వారు కేంద్ర పార్టీ �
ఆధారాలతో సహా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే సీబీఐ అరెస్ట్ చేసింది, కవిత పెద్ద విషయం కాదు అని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రతి బస్తా మీద అసలు ధర 3561 రూపాయలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ 2261 రూపాయలు, రైతులు ఇచ్చేది 1300 మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు.. అంటూ ట్వీట్లో పేర్కొన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు.
తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని..ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని..అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దు అంటూ సూచించారు. మండిపడ్డారు.
ESI ఆస్పత్రి నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి గతంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించారని.కనీసం రహదారి కూడా లేని భూమిని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించారని కాబట్టి మరోచోట భూమిని కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ క
సికింద్రాబాద్ నిరసనలపై చర్చించేందుకు గానూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తీరును వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లపై ప్రాధ�
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి చమత్కారం
ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు..