Home » minister Ktr
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ‘ఆ ఆరుగురు అక్కచెల్లెళ్ల’ బాద్యత తాను చూసుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంట�
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు. పుర�
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
ఎవరూ చేయని ధైర్యం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి…పీపీఈ కిట్ ధరించి కరోనా బాధితులను పరామర్శించి విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించారు. రోగులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో 150 పడకలను ఏర్ప�
వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో బతకాల్సిందేనని లాక్ డౌన్ పరిష్కారం కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన జాగ్రత్తలో మనం ముందుకు సాగాలన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్నసిర�
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం �
న్యూస్ ఛానెల్ యాంకర్గా టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, జబర్దస్త్ యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, సినిమా రంగంలో రాణిస్తున్న అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది. తెలుగు యాంకర్స్లో టాప్లో ఉండి, తన అంద చందా�
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పైలట్ అవతారం ఎత్తారు. పైలెట్గా మారిన కేటీఆర్ శంషాబాద్లో విమానం నడిపారు. కొత్త అనుభూతిని పొందారు. విమానంలో మెయిన్ పైలట్ సూచనలతో విమానం నడిపి.. గాల్లో కాసేపు చక్కర్లుకొట్టారు. గురువారం (మార్చి 12,2020)శంషాబాద్ ఎయ�
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.
హరితహారంలో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ..పంచాయితీ రాజ్ సమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర