Home » Minister Nimmala Ramanaidu
ఓ మత్స్యకార గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు. త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కొవ్వూరు, రాజమండ్రి పరిసరాల్లోనే గోదావరి ఇసుక పాయింట్లు అత్యధికంగా
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోటును వెలికితీసిన సిబ్బందిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు.
బెజవాడ భవిష్యత్తు ఏంటి? ప్రజలు సేఫేనా? వరదలకు అడ్డుకట్ట వేయడం ఎలా? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..
రిటైనింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో 35వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లే విధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టి పెడతాం.
40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
రాజధానిపై ద్వేషంతో గతంలో అరటి తోటలు తగలపెట్టడం, సొంత బాబాయ్ ని కూడా హత్య చేసిన చరిత్ర వైసీపీ నేతలది అని ఆరోపించారు మంత్రి నిమ్మల.
తమను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోతోంది. అందుకే వారి ఆలోచనలన్నీ కూటమి వైపు ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు.