Home » Minister nitin gadkari
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
బీజేపీలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి నితిన్ గడ్కరి ఒక్కరే అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.
వీఐపీలం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి ట్రాఫిక్ లేకుండా రోడ్లపై దూసుకుపోవటం ఇకపై కుదరదు. ఎందుకంటే కేంద్రం ప్రభుత్వం వినూత్నఆలోచనలతో ఇటువంటి వాటికి చెక్ పెట్టనుంది. ఇకనంచి వీఐపీ వాహనాలకు సైరన్లు వినిపించకుండా సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేయన�
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తర్ణకు కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదాకుల విస్తరణకు రూ. 573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు.
2023 అక్టోబర్ 1 నుండి ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స�
అధికారం కోసమే రాజకీయాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని, కొన్నిసార్లు తనకు రాజకీయాలను వదిలేసి వెళ్లాలనిపిస్తోందంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ వ్యాఖ్యలకు శివసేన స్�
ప్రధాన పట్టణాల్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దుకాణాలకు వెళ్లినప్పుడు, హోటల్స్ కు వెళ్లినప్పుడు , వేరే పనులపై బయటకు వెళ్లినప్పుడు.. పార్కింగ్ సౌకర్యం సరిగా లేకపోవటంతో రోడ్డుపైన, రాంగ్ పార్కింగ్ ప్లేస్ లో మన వాహనాలను నిలుపుతుంటాం.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఎంపీ గారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజక వర్గంలో అభివృధ్దికి నిధులు కావాలంటే ముందు మీరున్న బరువు తగ్గండి. మీరు తగ్గిన కిలోకి వెయ్యికోట్లు చొప్పున ఇస్తా అని చెప్పారు. దీంతో ఆ ఎంపీగారు ఇప్పు�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందిస్తామని పార్లమెంట్ లో మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు.