Home » minister Parthasarathy
జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి అనేకమంది నేతలు జనసేన, టీడీపీలో చేరుతున్నారు.
జోగి రమేశ్ తో టీడీపీ నేతలు చెట్టపట్టాల్ వేసుకు తిరగడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.
ఇప్పుడు సడెన్ గా ఆ మంత్రితో కనిపించడంతో త్వరలోనే ఆయన కూటమి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అకాల వర్షాలతోనే ఉల్లి సమస్య వచ్చిందని మంత్రి పార్థసారధి అన్నారు. ధర తగ్గే వరకు రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు.