Home » minister posts
అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవి లేకుండా పని చేయిమనడం ఎంతవరకు సాధ్యం అవుతుందని పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారట పార్టీ నేతలు.
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందర
ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్న�
ఉన్నవి రెండు. ఆ రెండింటిని అటు ఇటు ఇటు అటు మార్చి సీట్లు ఫిల్ చేయాలి. అదే సమయంలో ప్రమోషన్లు ఇవ్వాలి. ఇదే ప్రస్తుతం జగన్ మదిలో ఉన్న ఆలోచన. ముహూర్తం ఫిక్స్ చేసినంత ఈజీగా సమీకరణాలు తేల్చయడం కుదరదు. సీనియర్లు, కొత్త కొత్త సమీకరణాలతో ప్లానింగ్ సిద్�
బీజేపీకి ఓ అద్భుతమైన అలవాటు ఉంది. తనకు అవసరం అనుకునే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి పాగా వేసేయాలని చూస్తుంది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. వారికి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గతంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేసి
ఏడాది క్రితం రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో నేతల సమన్వయం కోసం చీఫ్ విప్, విప్లను నియమించింది. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే తంతే కదా అంటారా? ఇప్పుడు చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ఉభయ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్లో త్వరలో మహిళలకు అవకాశం ఇస్తామని అన్నారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని
హైదరాబాద్ : గులాబీ పార్టీ నేతలంతా పదవుల పందేరంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనున్న తరుణంలో పదవులు
హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పురుడు పోయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రివర్గంలో అందరికీ స్థానం కల్పించే అవకాశం లేదు. దీంతో కేబినెట్ హోదా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శులుగా కొందరికి అవకాశం కల్పించాలన్న ఆలోచనల