Home » Minister Puvvada Ajay kumar
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పని అయిపోయిందని..కాంగ్రెస్ ధీమా...భీమా కల్పించ లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే మా పథకాలను కాపీ కొట్టిందన్నారు.
దీంతో నగరవాసులకు మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించనున్నారు.
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిలో ముందుందని దానిని వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు.
అక్కడ నా అవసరం తీరినరోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా అంటూ మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఏపీతో పాటు దేశమంతటా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని .. ప్రభంజనం సృష్టిస్తుంది..సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ కౌన్సిలర్ లను వేధించి.. పీడీ యాక్ట్ లు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పువ్వాడ మాత్రమే కమ్మ కులం కాదు.. చనిపోయిన సాయి...
ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్లైన్ ఫిక్స్..కౌంట్డౌన్ స్టార్ట్.. అంటూ తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఢిల్లీలో ఉద్యమానికి TRS రెడీ.