Home » minister sabitha indra reddy
TRS Govt Vs Governer for letter issue : విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఉమ్మడి నియామకాల బోర్డు ఏర్పాటు బిల్లుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఈరోజు మంత్రి సబిత మాట్�
గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ము
సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేస్తున్నారు. చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారు? నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. మంత్రితో వచ్చిన నేతలు పార్టీ మారుతుంటే ఆమె ఏం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీఆర్ఎస్ లో విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చే
మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండూ ఒకేసారి విడుదలవుతాయి.
స్థిర, చరాస్తులు కొనుగోలు చేయాలన్నా అధికారులకు ముందుగానే తెలియజేసి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ జీవోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమైంది. ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి జీవో ఇచ్చారని విమర్శలు వచ్చాయి.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. గత వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థులు సీఎం కేసీఆర్ వచ్చి తమ సమస్యల పరిష్క�
కూరగాయలు అమ్ముతూ కనబడిన చిన్నారిని చదువుకోవాలని భవిష్యత్ బాగుంటుందంటూ ధైర్యం చెప్పారు విద్యాశాఖ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి. తుక్కుగూడ మునిసిపాలిటీలో ఉన్న బాలుడి తండ్రిని...