minister sabitha indra reddy

    Omicron : విద్యాసంస్థల మూసివేత..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

    December 7, 2021 / 06:53 PM IST

    మళ్లీ కోవిడ్ వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి..

    సెప్టెంబర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థలు రీఓపెన్

    August 28, 2021 / 07:14 PM IST

    సెప్టెంబర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థలు రీఓపెన్

    Telangana : కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులే!

    June 28, 2021 / 10:03 PM IST

    కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యా

    TS Inter : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

    June 28, 2021 / 04:26 PM IST

    తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు.

    Telangana Inter : ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

    June 9, 2021 / 06:25 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని, అందువల్లే..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి సబితా ఇంద్ర

    మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. మహేశ్వరం టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు

    September 30, 2020 / 03:52 PM IST

    Clashes between TRS leaders in Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి… సబితా ఇంద్రారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత అభివృద్ధి మంత్రం పేరుతో అధికార టీ�

10TV Telugu News