Home » Minister Smriti irani
నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్న మంత్రి స్మృతిఇరానీకి నెటిజన్ల నుంచి విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటారు. అలా ఓ నెటిజన్ ఆమె వ్యక్తికత జీవితం గురించి ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు.
''పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగవద్దని ఓ పెద్ద మనిషి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటులో ఆయనకు ఓ చరిత్ర ఉంది. అమేఠీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అమేఠీని వదిలేసి వ�
‘నాలాంటి అత్తతో జాగ్రత్త’..కాబోయే అల్లుడికి కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ వార్నింగ్ ఇచ్చారు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి 577మంది పిల్లలు అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెగుతున్న క్రమంలో చిన్నారుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది.