Home » minister vellampalli srinivas
టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది.
మహిళలపై అరాచకాలు జరిగేది టీడీపీ వాళ్ల వల్లనే అని మంత్రి ఆరోపించారు. నారా లోకేష్ పీఏ తమను ఏడిపిస్తున్నాడని టీడీపీ మహిళా నేతలు ధర్నా చేశారని మంత్రి అన్నారు.
టీడీపీ, జనసేన మధ్య టూ సైడ్ లవ్ జరుగుతోందని అన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అందుకే..గంట ముందే చేరుకొని వీరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఏ అవమానం జరిగిందో చెప్పాలన్నారు...
ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా దేవాదాయ శాఖపై కనీసం..
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు.. ఏపీ ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ
జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. వినోదం పేరుతో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు.
the temples demolished during the Pushkars will be rebuilt : ఏపీలో గుళ్ల విధ్వంసం రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ అవుతోంది. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూ.70 కోట్లతో �