-
Home » minister vellampalli srinivas
minister vellampalli srinivas
TDP : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన.. టీడీపీ ఎదురుదాడి
టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది.
Vijayawada Girl Suicide : సస్పెండ్ చేస్తే సరిపోదు.. చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి-మంత్రి వెల్లంపల్లి
మహిళలపై అరాచకాలు జరిగేది టీడీపీ వాళ్ల వల్లనే అని మంత్రి ఆరోపించారు. నారా లోకేష్ పీఏ తమను ఏడిపిస్తున్నాడని టీడీపీ మహిళా నేతలు ధర్నా చేశారని మంత్రి అన్నారు.
Vellampalli Srinivas: చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్.. వారి మధ్య టూ సైడ్ ఉంది -వెల్లంపల్లి శ్రీనివాస్
టీడీపీ, జనసేన మధ్య టూ సైడ్ లవ్ జరుగుతోందని అన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
Ramatheertham : అశోక్ గజపతిరాజు వీరంగం చేశారు..ఏ అవమానం జరిగిందో చెప్పాలి
వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అందుకే..గంట ముందే చేరుకొని వీరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఏ అవమానం జరిగిందో చెప్పాలన్నారు...
Vellampalli Srinivas : ప్రతి ఆలయంలో గోశాల, హిందువులకే ఉద్యోగాలు
ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ సీఎం కూడా దేవాదాయ శాఖపై కనీసం..
Indrakeeladri: ‘తిరుమల స్థాయిలో ఇంద్రకీలాద్రి.. రూ. 75 కోట్లతో అభివృద్ధి’
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు.. ఏపీ ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.
CM Jagan : జీతాలు పెంపు.. సీఎం జగన్ శుభవార్త
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ
Vellampalli Srinivas : పవన్కళ్యాణ్ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : మంత్రి వెల్లంపల్లి
జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. వినోదం పేరుతో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Brahmamgari Matam : కొలిక్కిరాని బ్రహ్మంగారి మఠం వివాదం
కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు.
గుళ్ల విధ్వంస రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ : కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ
the temples demolished during the Pushkars will be rebuilt : ఏపీలో గుళ్ల విధ్వంసం రగడకు జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి రెడీ అవుతోంది. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రూ.70 కోట్లతో �