-
Home » minor girls
minor girls
Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య
అన్న తిట్టాడని మనస్థాపంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరుసకు అక్కచెల్లెళ్లు అయ్యే ఇద్దరూ టీనేజర్లే. ఒకరి వయసు 15కాగా, మరొకరి వయసు 16. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kerala: తల్లిని తిట్టాడనే కోపంతో బంధువును హతమార్చిన బాలికలు
తల్లిని తిట్టాడనే ఆవేశంలో 70ఏళ్ల వృద్ధుడ్ని హతమార్చారు ఇద్దరు మైనర్ బాలికలు. ఆ తర్వాత స్వయంగా స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. అంబాలవయాల్ ప్రాంతంలో జరిగిన ఘటనలో బావి నుంచి...
Pramod Sawant : బాలికలపై గ్యాంగ్ రేప్..తప్పంతా అమ్మాయిల తల్లిదండ్రులదేనన్న సీఎం
గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై బుధవారం అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మైనర్ ముస్లిం బాలిక ఇష్టం మేరకు పెళ్లి చేసుకోవచ్చు
Muslim law allows minor girls to marry : మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకొనే హక్కు ఉందని పంజాబ్ – హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇది ఇస్లామిక్ చట్టం ప్రకారం ఉందని, ఆర్టికల్ 195 ఉదహరించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం జంట హైకోర�
ఇద్దరు మైనర్ బాలికలపై 11 మంది గ్యాంగ్ రేప్
దేశంలో మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు ఎక్కడో ఒక చోట తమ నైజాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మహిళలపై దాడులు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నా వాటిని చూసి ఏమాత్రం జంకు బొంకు లేకుండా మహిళలు, చిన్నారి బాలికలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల త్రిపురలో ఓ యువ�
అక్కడ, పని కావాలంటే పడుకోవాల్సిందే.. యూపీలో లాక్డౌన్ దారుణాలు, యథేచ్చగా బాలికల లైంగిక దోపిడీ
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
గ్యాంగ్రేప్కు గురైన ఇద్దరు మైనర్లు.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఐదుగురు
అస్సాంలోని విశ్వనాథ్ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గిరిజన బాలికలను గ్యాంగ్ రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఐదుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రణబ్జ్యోతి పత్గిరి న
రిపబ్లిక్ డే రోజున ఏపీలో దారుణాలు : ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్య
రిపబ్లిక్ డే రోజున ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఓ ఘటనలో అత్యాచారం చేశాక హత్య
మరో వివాదంలో నిత్యానంద : అమ్మాయిలను కిడ్నాప్ చేశారని కేసు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు