-
Home » mishap
mishap
ప్రాణం తీసిన కోడి పందెం.. మర్మాంగాలకు తగిలి మరణం
man stabbed to death with cock knife: సరదా కోసం ఆడే కోడి పందెం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఓ నిండు ప్రాణం బలైంది. కోడి పుంజు కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. కోడి పందేలు ఆడటానికి కోడి కాలికి కత్తి కట్టగా.. అనుకో�
ముగ్గురు స్నేహితులను కోల్పోయాను : భారతీయుడు2 షూటింగ్లో ప్రమాదంపై కమల్హాసన్
డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్(kamal haasan) కాంబినేషన్లో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం భారతీయుడు-2(#Indian2). ఈ
భారతీయుడు 2 షూటింగ్లో ప్రమాదం: మృతులు వీరే.. డైరెక్టర్ శంకర్కు తీవ్రగాయాలు
కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2(ఇండియన్ 2) చిత్ర షూటింగ్లో ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్
గోల్నాక ఫంక్షన్ హాల్ ప్రమాదం : గోడ కూలడానికి కారణమిదే
హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.
గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 13 మృతదేహాలు లభ్యం
గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా
గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో
గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు : 250 కాదు 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ
బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు
గోదావరి బోటు ప్రమాదం : 11కి చేరిన మృతుల సంఖ్య
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రాణం తీసిన నిర్లక్ష్యం : కారులో ఊపిరాడక చిన్నారి మరణం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో విషాదం జరిగింది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. కారులో ఊపిరాడక ఐదేళ్ల చిన్నారి కేజియా చనిపోయింది. పెళ్లి జరుగుతున్న ఇంట్లో చిన్నారి మృతితో విషాదం నెలకొంది. ఇంట్లో వాళ్లు పెళ�
కర్నూలులో ఘోరం : పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో దారుణం జరిగింది. కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపో�