-
Home » Missing cases
Missing cases
తెలంగాణలో ప్రతీరోజూ ఎంతమంది చిన్నారులు అదృశ్యమవుతున్నారో తెలుసా? దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానం
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2022 సంవత్సరంలో మొత్తం 3,443 మంది చిన్నారులు తప్పిపోయారు. వీరిలో 654 మంది (బాలికలు 391 మంది, బాలురు 263 మంది) ఆచూకీ ఇంకా లభించలేదు.
తిరుపతిలో మిస్సింగ్ కేసుల కలకలం
తిరుపతిలో మిస్సింగ్ కేసుల కలకలం
Jubilee Hills Police Station : నా భార్య కనిపించడం లేదు..ఓ భార్యతో తన భర్త వెళ్లాడు, పోలీసులకు కంప్లైట్
తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ...పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎక్కడున్నారు ? హైదరాబాద్ లో మిస్సింగ్ కేసుల కలకలం, 24 గంటల్లో 10 మంది అదృశ్యం
Missing cases in Hyderabad : హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వీరంతా ఎక్కడున్నారో తెలియడం లేదు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 10 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. హయత్ నగర్ లో అక్క, తమ్ముడు, ఛత్రినాక పీఎస్ పరిధిలో తల్లి, కూతురు, పంజాగుట్టలో 19 ఏళ
4 రోజుల్లో తెలంగాణలో 203 మంది మిస్సింగ్
203 people missing in Telangana with in 4 days : తెలంగాణలో రోజురోజుకీ మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. 4 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 203 మంది అదృశ్యమయ్యారు. గత 8 నెలల్లో 1282 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్�