Home » mla etala rajender
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
అగ్ని ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ స్పందించారు.