Home » MLA
జాతీయ పార్టీ. పైగా ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఆ పార్టీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 222మంది నేతలు ఇతర..
టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథానికి డ్రైవర్గా మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకెళ్ల
తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రజాప్రతినిథి భార్యకే టోకరా వేశారు దొంగలు. నడిరోడ్డుమీద పట్టపగలు TMC ఎమ్మెల్యే భార్యను మాయ చేసి కారులోంచి క్యాష్, బంగారం, ఐఫోన్, డాక్యుమెంట్ దోచుకుపోయారు.
Pune Palm reader advises man to divorce his wife : ఈ కంప్యూటర్ కాలంలో కూడా మూఢనమ్మకాలతో చాలామంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. జాతకాలు..శాంతులు అంటూ జ్యోతిష్కాలు చెప్పించుకుంటూ కుటుంబాలల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. అలా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జ్యోతిష్యుడు చ�
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార�
ఆలస్యం కాకముందే మళ్లీ బీజేపీ మరియుప్రధాని మోదీతో చేతులు కలపుదామంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఆదివారం ఓ లేఖ రాశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందుకు చెందిన భట్టు గణేశ్, స్రవంతి భార్యాభర్తలు, వీరికి ఏడేళ్ల బాబ కృషన్, ఐదేళ్ల పాప హరిప్రియ ఉన్నారు. క్యాన్సర్ బారినపడిన గణేష్ మూడేళ్ళక్రితం మృతి చెందారు
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 14న ఈటల బీజేపీ చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నారు.
MLA Dance: దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల బెడ్ల కొరత ఉంది. పలు చోట్ల ఆక్సిజన్ కొరత ఇంకా తీరలేదు. ఇక ఇదిలా ఉంటే క