Home » MLA
తెలంగాణలో మరో ప్రజాప్రతినిధికి కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీ�
సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. బాలయ్య 60 వ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు జరిపారు. బాలయ్య అభిమానులందరినీ ఏకం చేస్తూ ఎన్ ఆర్ ఐ కోమటి జయరాం చేసిన వినూత్న ప్రయత్నం సక్సెస్ అయింది. తమ అభిమాన హీరో 6
నాకు పెద్దా..చిన్నా అనే తేడా లేదు..డబ్బున్న వాడు..పేదోడు…ఇలాంటి డిఫరెంట్ అస్సలు లేదంటోంది కరోనా వైరస్. వారు..వీరు అనే తేడా లేకుండా..అందరినీ కుమ్మేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని..ధనికుడు, రాజుల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎంతో మంది చనిప
కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన రోజా..
ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. దేశ మంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇళ్లలోనే ఉండాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. కానీ ఈ నిబంధనలు తనకు పట్టవ్..అని అనుకున్నారో ఏమోగాని ..ఓ ప్రజాప్రతినిధి చేసిన న
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన నందమూరి బాలకృష్ణ..
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తద్వారా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ర
కేరళలోని పతనమ్ తిట్టలోని ఎమ్మెల్యే మరియు కలెక్టర్ శనివారం దూరప్రాంత గిరిజన వర్గాలకు ఆహార సామాగ్రిని తీసుకువెళుతున్నట్లు కనిపించింది.
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�