Home » MLA
NBK Donation for Covid Center: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధికి నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో ఆయన ఎన్నో సహాయ కార్యక్రమ
Roja re entry: రోజా.. ఒకప్పుడు తెలుగు, తమిళ్లో అగ్ర కథానాయకులందరితో ఆడిపాడారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా బిజీ అయ్యారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసి ‘గోలీమార్’, ‘కోడిపుంజు’ వంటి సినిమాలు చేశారు. ఆ సినిమాలు మంచి �
గడచిన రెండు ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలైతే మంచి మెజారిటీ ఇచ్చారు. జగన్పై అభిమానంతో పాటు నగరంలో వైసీపీకి బలమైన కిందిస్థాయి కేడర్ ఉండటంతో కర్నూలు నియోజకవర్గ
కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పా�
మూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్లైన్లో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నే
ఆ నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయ చదరంగం సాగుతోంది. అక్కడ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వారు మధ్య ఉన్నాయి. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ వర్గ విభేదాలను చూసి కార్యక
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర�
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారిన..ఎవరు కూడా తనకు ఫోన్ చేయొద్దని కోరారు. ఐసోలేషన్ లో ఉన్నానని, ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ధైర్య�
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పిల్లి సుభాశ్ చంద్రబోస్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం రామచంద్రాపురంలో పోటీచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోనే జగన్ మంత్రివర్గంలో చేరుతున్నారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా వేణుగోపాలకృష్ణకు లక్కు కల�
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మరణం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. హెమ్తాబాద్ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచి�