Home » MLAs
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా�
మధ్యప్రదేశ్లోని 22మంత్రుల రాజీనామా అనంతరం కొత్త క్యాబినెట్ ఏర్పాటులో పడ్డారు సీఎం కమల్నాథ్. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికార ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోందన్నారు. బీజేపీ మాఫియా సపోర్టుతో కాంగ్రెస్ పతనం కోసం ప్రయత్�
మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ
ఇంటర్వెల్ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ హాఫ్ ఇంతవరకూ స్టార్ట్ కాలేదు. అసలిది ఇంటర్వెల్ గ్యాపా..
శాసనసభలో వైసీపీ ఫ్లోర్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఓటింగ్ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి
మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�