Home » MLC election
తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం విధితమే. ఎవరెవరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే అంశంపై ఏపీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక్కరినే నిలబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దతప్పు చేశార�
ఉమ్మడి రంగారెడ్డి - ఉమ్మడి మహబూబ్ నగర్ - హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి
తెలంగాణ శాసనమండలిలో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా మరో స్థానం ఖాళీ అయ్యింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ఏడు సీట్లు ఖాళీ అయినట్లయ్యింది. ఈ నెలలోనే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం విశేషం.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 30 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. తొలి రౌండ్ పూర్తయ్యాక తక్కువ వోట్లు సాధించిన 30 మంది అభ్యర్థులను పోటీ నుంచి ఎలిమినేట్ చేశారు
పట్టభద్రుల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి 6 వేల 919 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణలో మరికాసేపట్లో కీలక పోరు ప్రారంభంకానుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రచారంతో ఊదరగొట్టిన అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలేట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు ఓటర్లు. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహ