Home » MLC Elections
ఏపీలో తమ మిత్రపక్షం జనసేనను ఉద్దేశించి సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి.
2 శాతం ఓట్లున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయినట్లేనా? అలా అయితే, గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన స్థానిక ఎన్నికలతోపాటు, ఉపాధ్యాయ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మొదటి రెండు రౌండ్లు నాకు మెజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపు�
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. నాలుగు స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం 49మంది పోటీ చేయగా, 2.45 లక్షల ఓట్లు (74%శాతం) పోలయ్యాయి. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 12 మంది పోటీ చేయగా, 25 వేల ఓట్లు (91.9% శాతం) పోలయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీకి సంబంధించి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇందులో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, రెండు టీచర్ ఎమ్మెల్స
తిరుపతిలో దొంగఓట్లపై ఆరా తీస్తున్న వామపక్ష నేతలు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలను రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటింగ్ లో బ్యాలెట్లను మాత్రమే వాడతారని చెప్పారు. ప్రస్తుతం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక �