Home » MLC Elections
ఎస్టీ సామాజికవర్గానికి చెందిన విజయా భాయి..రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డిలో ఒకరికి చాన్స్ ఇవ్వొచ్చంటున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్న్యూస్. ఎందుకంటే.. మూడు రోజులు పాటు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి.
నిజాయితీగా పని చేసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. నిబద్ధత కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలి.
గత కొంత కాలంగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు.
రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ..
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ చేతులెత్తయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ దూకుడు ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు.
దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా... మరికొంతమంది కూడా శాసనమండలి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.